తెలంగాణలో అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు, ఆరోగ్య బీమా అందించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కళాకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
Category: తెలంగాణ
రైతుల సంక్షేమంపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధం: రేవంత్కు కేటీఆర్ 72 గంటల గడువు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమంపై బహిరంగ చర్చకు సవాల్ విసరగా, కేటీఆర్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించి 72 గంటల గడువు ఇచ్చారు. బహిరంగ వేదికగా 8వ తేదీన చర్చకు సిద్ధమని తెలిపారు.
తెలంగాణలో భారీగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు: ‘వాహన్’ యాప్, ‘TG’ కోడ్తో కొత్త మార్పులు
తెలంగాణలో 18,973 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసిన రవాణాశాఖ. వాహన సేవల్ని వేగవంతం చేసేందుకు ‘వాహన్’ యాప్ అమలు, ‘TS’ రిజిస్ట్రేషన్ కోడ్ను ‘TG’గా మార్పు, EV పాలసీ కింద భారీ మినహాయింపులు.
ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి – ఏడాదికి ఒక్క నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ డాక్టర్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి ఒక్క నెల సేవలందించాలని కోరారు. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, డాక్టర్లకు ఆత్మసంతృప్తిని కూడా ఇస్తుందని తెలిపారు.
తలకొండపల్లి ఎమ్మార్వో లంచం కేసు: ఏసీబీకి చిక్కిన నాగార్జున – రైతుల సంబరాలు, బాణాసంచాలతో హర్షం
తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జున, వీఆర్ఏ యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన రైతుల్లో ఆనందం రేపింది. అవినీతి అధికారులపై చర్యలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.
కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందనుండగా, ఈ సారి స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.
పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 45 మంది మృతి, మరింత తీవ్రత చేరిన సహాయక చర్యలు
పటాన్చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందగా, ఇంకా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు శిథిలాల్లో శోధన కొనసాగిస్తున్నాయి.
తెలంగాణలో మ్యారేజ్ సర్టిఫికేట్ పొందటం ఇక మరింత సులువు: మీ-సేవ కేంద్రాల్లో కొత్త సౌకర్యం
తెలంగాణ ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వివాహ ధృవీకరణ పత్రం కోసం ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు…
“తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు: ఫేక్ న్యూస్కు తిప్పికొట్టే హెచ్చరికలు”
తెలంగాణ బీజేపీకి కొత్త నేత: ఫైటర్గా రాంచందర్ రావు తెరంగేట్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన […]
అనసూయ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సంచలనం – రాజకీయ, సినీ రంగాల్లో కలకలం
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖుల ఫోన్ సంభాషణలు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు వస్తుండగా, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా […]