మెట్రో నగరాల కంటే Tier-3, Tier-4 పట్టణాల్లో ఉద్యోగాలు వేగంగా పెరుగుతున్నాయి. WorkIndia నివేదిక వెల్లడించిన తాజా నియామకాల వివరాలు ఇవే.
Breaking News
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) దూరవిద్య పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2026 క్యాలెండర్ ఇయర్కు 23 PG కోర్సులకు అనుమతి. దరఖాస్తుల గడువు మార్చి 25 వరకు.
మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్వే, మ్యూజియం
మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.
15 ఏళ్ల బాలికను బలిచేసిన ఐవీఎఫ్/ IVF మాఫియా – ప్రయాగ్రాజ్లో వెలుగుచూసిన మానవత్వ హత్య
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో 15 ఏళ్ల మైనర్ బాలికను నకిలీ ఆధార్తో ఐవీఎఫ్ అండదానానికి బలిచేసిన దారుణ ఘటన. ఐదుగురు అరెస్ట్, చట్ట ఉల్లంఘనలపై పూర్తి వివరాలు.
బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో విశ్వక్ సేన్.. ఫొటోలు వైరల్
తిరుమల పాదయాత్రలో బండ్ల గణేశ్తో కలిసి హీరో విశ్వక్ సేన్ నడక. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు.
నా ఫ్యామిలీని తిట్టారు.. విడాకుల సమయంలో చాలా ఏడ్చాను: నిహారిక
విడాకుల సమయంలో తనపై, తన కుటుంబంపై వచ్చిన విమర్శలపై నిహారిక ఎమోషనల్ కామెంట్స్. ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఆమె ఏమన్నదంటే..
Telangana Farm App: ఒక్క క్లిక్తో పొలం వద్దకే ట్రాక్టర్, హార్వెస్టర్
తెలంగాణ రైతులకు శుభవార్త. ఫామ్ యాప్ ద్వారా ట్రాక్టర్, హార్వెస్టర్, డ్రోన్లు మొబైల్లోనే బుక్ చేసుకునే అవకాశం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం కొత్త డిజిటల్ విధానం.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: స్టీరింగ్ ఊడిపడి బోల్తా పడిన టూరిస్టు బస్సు
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.
చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. అమ్మకాలపై ఆంక్షలు
చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభణ. వేల సంఖ్యలో కోళ్ల మృతి. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు.




