మెయిన్‌పురి అత్యాచార ఘటన: విద్యార్థి టీచర్‌పై భయంకర దాడి – ఉత్తరప్రదేశ్ క్రైమ్ తాజాగా

ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురి జిల్లాలో 12వ తరగతి విద్యార్థి తన టీచర్‌పై దాడి చేసి పెదాలను కోసిన ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు, బాధితురాలు పరిస్థితి మరియు స్థానిక స్పందన వివరాలు.

దేవుడి ఆభరణాలు దొంగిలించిన పిల్లలకు ఊరేగింపు.. నిజామాబాద్ గ్రామం వింత ఆచారం

నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో దొంగతనం చేసిన పిల్లలకు శిక్ష కాదు.. భజంత్రీలతో ఊరేగింపు. ఈ వింత ఆచారం వెనుక కారణం ఇదే.

RBI కొత్త రూల్: చిన్న వ్యాపారులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్

చిన్న వ్యాపారులకు RBI బంపర్ గుడ్‌న్యూస్ ఇచ్చింది. పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.

తిరుపతి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ చైర్మన్ వేధింపులే కారణమా?

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.

కొరియన్ మాయలో జెన్-జి తరం.. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో కలవరం

K-Drama, K-Pop ప్రభావంతో జెన్-జి యువత సోషల్ మీడియాకు బానిసలవుతోంది. ఘజియాబాద్ త్రిబుల్ సూసైడ్ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన.

రామ్ చరణ్ ‘పెద్ది’లో మాస్ స్పెషల్ సాంగ్.. క్రేజీ హీరోయిన్‌తో స్టెప్పులేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై క్రేజీ టాక్. ఈ పాటలో మృణాల్ ఠాకూర్ డాన్స్ చేయనున్నట్లు ప్రచారం. ఏప్రిల్‌లో మూవీ రిలీజ్.

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ హల్‌చల్.. 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో తుఫాన్ హాఫ్ సెంచరీ

భారత్ vs ఇంగ్లాండ్ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్. 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.

బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. చిత్తూరులో కలచివేసిన తల్లిదండ్రుల కఠిన నిర్ణయం

చిత్తూరు జిల్లాలో కలచివేసిన ఘటన. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కూతురికి తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు.

ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’.. అఫీషియల్ డేట్ ప్రకటించింది

సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కరెన్సీ నోట్ల అంచుల వద్ద గీతలు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక అసలు కారణం ఇదే

రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్ల అంచుల వద్ద కనిపించే గీతలు ఎందుకు ఉంటాయి? బ్లీడ్ మార్క్స్ అంటే ఏమిటి? దృష్టి లోపం ఉన్నవారికి, నకిలీ నోట్ల గుర్తింపుకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి.