ఇల్లు కలలేనా? ఇక నిజం కాబోతోంది.. డబుల్ బెడ్ రూం ఇళ్లకు లాటరీ ద్వారా అవకాశం!

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ప్రభుత్వం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అసంపూర్తిగా మిగిలిపోయిన 69 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఇక పూర్తికానుంది. ఈ ఇళ్లను లబ్ధిదారులే […]

రైతు భరోసా రద్దు: రంగారెడ్డి జిల్లాలో పది మండలాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రాష్ట్రవ్యాప్తంగా జమ చేస్తూ గ్రామీణ ప్రాంత రైతులకు ఊరట కలిగిస్తున్న నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లాలోని పది మండలాలకు మాత్రం అప్రతീക്ഷిత షాక్ ఇచ్చింది. ఆకుకూరలు, […]

ఆరు హామీలను కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ డ్రామా: కేటీఆర్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ […]

TS CPGET 2025 Notification Released Today: తెలంగాణలో పీజీ కోర్సులకు ప్రవేశాలపై కీలక అప్డేట్

హైదరాబాదు, జూన్ 16:తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. టీఎస్ సీపీగెట్‌ (TS CPGET) 2025 నోటిఫికేషన్‌ను ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి […]

రైతు భరోసా నిధుల విడుదలకు రంగం సిద్ధం – జూన్ 16 నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం

హైదరాబాద్‌, జూన్ 15:తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, మరో కీలక దశను ప్రారంభించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎంతో ఆశగా […]

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు — రాజకీయ నిఘాకు ‘మావోయిస్టు ముసుగు’

తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. రాష్ట్రంలోని హై-ప్రొఫైల్ నేతల ఫోన్ సంభాషణలను అక్రమంగా మౌనంగా విన్న ‘రాజకీయ నిఘా’ వ్యవస్థ ఇప్పుడు విచారణ అధికారుల […]

సింగరేణిలో ప్లాస్టిక్‌కు గుడ్‌బై: పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు

తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రగతిశీలమైన, కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై సంస్థ పరిధిలోని 12 ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగంపై […]

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజ్ఞప్తి: ‘‘గొల్ల–కుర్మల తరపున నేనే ఒక్కడిన్ని.. మంత్రివర్గంలో మాకు కూడా హక్కు ఉంది’’

తెలంగాణ రాజకీయ వేదికపై మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓ కీలక వ్యాఖ్య చేశారు. మంత్రివర్గంలో తమ సామాజిక […]

ఆ జిల్లాలో “అంబిస్ టెక్నాలజీ”తో నేరగాళ్ళకి చుక్కలు చూపించనున్న పోలీసులు.

నిర్మల్: ప్రస్తుత టెక్నాలజీ యుగం లో నేరగాళ్లు తెలివి మీరుతున్నారు, దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గతంలో వేలి ముద్రల ఆధారంగానే నేర దర్యాప్తు చేసేవారు.కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన […]

“ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణలోఏ.పి, సీఎం,చంద్రబాబు

హైదరాబాద్‌లో రిలీజైన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దత్తాత్రేయన్నా ఉపయోగించిన పాలనలో ప్రజా సేవ, సమైక్యత, ఐక్యతకు కృషి చేస్తూ ఆయన 65 ఏళ్ళుగా ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.