ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా రేషన్ కార్డుదారులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చింది. నేటి నుంచి కిలో గోధుమపిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది.
Category: ఆంధ్ర ప్రదేశ్
అప్పన్న ప్రసాదంపై యూట్యూబర్ల దుష్ప్రచారం.. నత్త వీడియో వెనుక షాకింగ్ నిజాలు!
సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ యూట్యూబర్ చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆలయ అధికారులు తేల్చారు. భద్రాచలం లడ్డూ వివాదంతో కలిసి బయటపడిన అసలు నిజాలు ఇవే.
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చింది. పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్
Andhra Pradesh మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతోంది. అమెరికా సహా విదేశీ కంపెనీలు ఏపీ రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
గోదావరిలో మత్స్యకారుడి వలకు అరుదైన సూకర్ ఫిష్.. దాని ప్రత్యేకతలు ఇవే
అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి నదిలో మత్స్యకారుడి వలకు అరుదైన సూకర్ ఫిష్ చిక్కింది. ఈ వింత చేప ప్రత్యేక లక్షణాలు, జీవన విధానం గురించి పూర్తి వివరాలు.
జైలుకెళ్లినా మారని బుద్ధి.. తండ్రితో పాటు ముగ్గురు కొడుకులు జిల్లా బహిష్కరణ
కర్నూలు జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న తండ్రి, ముగ్గురు కుమారులను జిల్లానుంచి బహిష్కరిస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్షరాల కీర్తనలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల చిత్రకారుడు అన్నమయ్య కీర్తనల అక్షరాలతో శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రూపొందించి భక్తులను ఆకట్టుకున్నారు.
TTD Vaikunta Darshan: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. ప్రముఖుల దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రముఖులు, భక్తుల దర్శనాల వివరాలు ఇవే.
ఏపీలో ఘోర రైలు ప్రమాదం: టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం, ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్ యలమంచలి వద్ద టాటా–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. ఒకరు మృతి చెందినట్లు సమాచారం.
విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు | అన్ని ఫ్లైఓవర్లు మూసివేత
విజయవాడలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. అన్ని ఫ్లైఓవర్ల మూసివేత, డ్రంకెన్ డ్రైవ్, రోడ్లపై సంబరాల నిషేధంపై సీపీ రాజశేఖర్ బాబు కీలక ప్రకటన చేశారు.