అమరావతి: ఏపీ రాజధాని అమరాతిలో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఆ చుట్టుపక్కల కాస్త డబ్బునవారి ఆలోచన. అయితే అమరావతిలో ఎక్కడ స్థలం కొనుగోలు చేయాలని ఊహలకు అందని ఆలోచనలతో పలువురు […]
Category: ఆంధ్ర ప్రదేశ్
తల్లికి వందనం కాదు.. తల్లులకు వేదన, సర్వే తప్పిదం….
శీతలజలాల కొండలు.. కానీ సంక్షేమం అందని కొండా.పలాస మండలం శివారులో గల గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురంలోని విద్యార్థుల తల్లులపై ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం వర్తించకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారి […]
ఏపీలో విద్యుత్ ఇంజినీర్ల సమ్మె హెచ్చరిక: ప్రజలకు ఇబ్బందులు తప్పదా?
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఇంజినీర్లు మరోసారి ఉద్యమ బాట పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పవర్ ఇంజినీర్ల అసోసియేషన్ తమ డిమాండ్లను వెల్లడిస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసింది. దీర్ఘకాలంగా పరిష్కారం […]
గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]
అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్కు తీవ్ర హెచ్చరిక
పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]
సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్
అమరావతి: రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]
రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.
అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]
పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]
YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.
తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]