పాయకరావుపేట: హాస్టల్‌లో బొద్దింక భోజనం.. హోంమంత్రి అనిత ఆగ్రహం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు స్వయంగా ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్వస్థలమైన పాయకరావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన అనిత, విద్యార్థినులతో […]

సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్‌కు తాత్కాలిక ఊరట

పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసులో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో జగన్‌పై […]

అమరావతి ఎయిర్‌పోర్ట్ ఎక్కడ? పెదపరిమి వద్ద ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్?

అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైన అంశంగా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పునరాలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా, అమరావతికి దక్షిణ దిశగా ఉన్న గుంటూరు జిల్లాలోని పెదపరిమి ప్రాంతం […]

మీడియాపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం…!!

మంగళగిరి/తాడేపల్లి: ఈ నెల 28న హైదరాబాద్ మహాన్యూస్ టి.వి,ఛానల్ కార్యాలయంపై,ఉద్యోగుల మీద బి.ఆర్.ఎస్ కార్యకర్తలు కొందరు దాడులకు తెగబడి,అక్కడ ఉద్యోగులను బలమైన కర్రలు,ఇనుప రాడ్లతో భయపెట్టి కార్యాలయం ఫర్నిచర్,ఆఫీసు అద్దాలు పగలగొట్టిన ఘటనను నిరసిస్తూ […]

ఉత్త‌మ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు జిల్లాస్థాయి పుర‌స్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం.

ఎన్టీఆర్ జిల్లా: ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం (ఆగ‌స్టు 19)సంద‌ర్భంగా విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌డం జ‌రుగుతుంద‌ని.. జిల్లా ప‌రిధిలోని ఫొటోగ్రాఫ‌ర్లు జులై 31వ తేదీలోగా త‌మ ఎంట్రీలు పంపాల్సి ఉంటుంద‌ని […]

ఓ…అమ్మ,ఆ…కొడుకు మరి వాళ్ళూ బ్రతకాలిగా…!!

గుంటూరు: సగటు మనిషిగా ఈ సమాజంలో పేదలు బ్రతికేందుకు జీవితాలు భారంగా మారిపోయాయి పరిస్థితులు.ఈ నేపథ్యంలో గుంటూరులో ఓ బాలుడి దీనగాధ సామాజిక చైతన్యం కలిగించేలా సమాజాన్ని,ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆ 8ఏళ్ళ బాలుడు […]

AP New Ration Cards 2025: కొత్త రేషన్ కార్డుల జారీ 21 రోజుల్లో మంజూరు చేసే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు మూడు సంవత్సరాల విరామం తర్వాత మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. […]

APCPDCL భారీ ఆఫర్: గృహ వినియోగదారులకు అదనపు లోడుపై 50% రాయితీ – జూన్ 30లోపు అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ విద్యుత్ వినియోగదారులకు APCPDCL (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) భారీ అవకాశం కల్పించింది. ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు తమ సర్వీసులపై ఉన్న అదనపు లోడును క్రమబద్ధీకరించుకునే […]

విజయవాడలో వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో తుది దశలో

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రాముఖ్యమైన రైల్వే సౌకర్యం సిద్ధమవుతోంది. విజయవాడలో అత్యాధునిక వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో, ఫ్లై ఓవర్ పక్కన, రైల్వే యార్డు […]

ఆటో డ్రైవర్లకు చంద్రబాబు శుభవార్త – మళ్లీ సాయం ప్రారంభమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన ‘వాహన మిత్ర’ పథకం మళ్లీ ప్రారంభం కానుందనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ […]