అనకాపల్లిలో విషాదం: 100 కిలోల చేప కోసం వేటలో గల్లంతైన యువ మత్స్యకారుడు

అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద సముద్రంలో చేపల వేట సందర్భంగా 26 ఏళ్ల యువ మత్స్యకారుడు ఎర్రయ్య గల్లంతు. 100 కిలోల చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో విషాదం అలుముకుంది.

“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.

విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]

సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా: ఐపీఎస్ పదవికి స్వచ్ఛందంగా విరమణ

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. డీజీపీకి రాజీనామా లేఖ పంపిన ఆయన, ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలతో తీసుకున్నదని స్పష్టం చేశారు. […]

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

వల్లభనేని వంశీ: 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి లోనైన భార్య

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం: ఆధార్ లేకుండానే టోకెన్లు, భారీగా తరలివస్తున్న భక్తులు

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆధార్ కార్డు లేకుండానే భక్తులకు టోకెన్లు మంజూరు చేస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 వరకు దర్శనం అవకాశం.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూత

మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. జీవితంలో ఎన్నో రంగాల్లో ముద్రవేసిన ఆయన ఆఖరి ప్రయాణం జూబ్లీహిల్స్‌లో నిర్వహించనున్నారు.

వైసీపీ కీలకనేతకి బెయిల్ మంజూరు, కానీ మళ్ళీ పోలీసుల అదుపులోకి….!!

వైసీపీ నేత నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన గంటలకే మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు పూర్తి కథనం చదవండి.

చంద్రబాబు హెలికాప్టర్‌కు వాతావరణ అడ్డంకి: గన్నవరంలో ల్యాండింగ్, కార్యక్రమంలో మార్పులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. హెలికాప్టర్ వాతావరణం కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. తర్వాత ప్రత్యేక విమానంతో రాజమండ్రి చేరుకుని, రోడ్డుమార్గంలో మలకపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.