కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్‌లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]

అమరావతిలో “జాబ్ మేళా” ద్వారా 400కి పైగా ఉద్యోగాల భర్తీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో జూన్ 18, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నారు. […]

అమరావతికి కొత్త రైలు మార్గం.. పేరేచర్ల-మంగళగిరి రూట్‌లో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు!

అమరావతి, జూన్ 16:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంపు దిశగా కీలక అడుగులు వేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే […]

అమరావతిలో “సీడ్ యాక్సిస్” రోడ్డు అడ్డంకులు తొలిగిపోయినట్లేనా…!?

అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మ వారధి నుండి,నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి ప్రవేశించేందుకు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు అవసరం ఉంది.అలాగే అమరావతిలో నుండి వారధి మీదుగా విజయవాడలోకి వెళ్లేందుకు ఈ సీడ్ యాక్సిస్ […]

విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌కు నూతన ఊపిరి: CMP ప్రక్రియ పూర్తి, అభివృద్ధిలో కీలక మైలు రాయి

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కీలక మైలు రాయిని అధిగమించింది. గత కొద్ది సంవత్సరాలుగా పలుమార్లు ఆలస్యాల పాలయిన ఈ ప్రాజెక్టు తాజాగా సమగ్ర రవాణా ప్రణాళిక (CMP) రూపకల్పనను పూర్తి చేసుకోవడం […]

ఆంధ్రప్రదేశ్ మహిళలకు భారీ శుభవార్త: ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న నేపథ్యంలో, మహిళల ఆర్థిక సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఆడబిడ్డ నిధి’ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత […]

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]

“అమ్మఒడిని మించిపోయే పథకం? – తల్లికి వందనం లో గణనీయమైన లాభాలు”

రాయితీ రూపంలో విప్లవాత్మక మార్పు… అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారం చేపట్టిన తెదేపా–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేస్తున్న పథకం, రాష్ట్ర సంక్షేమ విధానాలలో ఒక కీలక […]

కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?

ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]

తల్లికి వందనం: విద్యకు వేదిక – తల్లికి ₹15 వేల ప్రోత్సాహకర మద్ధతు

‘తల్లికి వందనం’ పథకం, బడుగు, అసమానతలను దాటించి విద్యా ప్రోత్సాహాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి ₹15,000 చెల్లించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, కుటుంబ దిశానిర్దేశాలను మెరుగు పరచడం లక్ష్యం.