ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సెన్సార్షిప్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం వివాదంలో చిక్కుకుంది. రాయిటర్స్ ఖాతా సహా వేలాది ఖాతాలను బ్లాక్ చేయాలన్న ఆదేశాలపై ‘ఎక్స్’ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Category: ఆంధ్ర ప్రదేశ్
తల్లికి వందనం రెండో విడత జాబితా విడుదల – జూన్ 10న రూ.13,000 డబ్బులు అకౌంట్లోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో రెండో విడత నిధులు జూన్ 10న విడుదల చేయనుంది. కొత్తగా చేరిన విద్యార్థుల తల్లులతో పాటు మొదటి విడతలో డబ్బులు రానివారికి రూ.13,000 చొప్పున జమ చేయనుంది. వెబ్సైట్ ద్వారా పేరు చెక్ చేసుకోండి.
“నల్లపరెడ్డి వ్యాఖ్యలపై పవన్, లోకేష్ ఆగ్రహం”
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిపై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.
వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన.. వైద్యులు ఆపరేషన్ సూచన!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యలతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి శస్త్రచికిత్స చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు.
శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చిన సీఎం, వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ నివాళి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏఐసీసీ అగ్రనేతలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.
చిత్తూరులో భారీ మోసం: రెండో భర్తగా నమ్మించి రూ.28 కోట్లు కాజేశాడు
భర్త, కొడుకు మరణంతో ఒంటరిగా మారిన నాగమణిని రెండో పెళ్లి పేరుతో మోసగించిన కుతంత్రం చిత్తూరులో బయటపడింది. కోటీశ్వరుడిని నమ్మిస్తూ రూ.28 కోట్ల ఆస్తిని కాజేసిన కేటుగాడు ఎలా మోసం చేశాడో తెలుసుకోండి.
AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – పూర్తి గైడ్, డేట్స్, డాక్యుమెంట్లు
AP EAMCET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 7 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం. వెబ్ ఆప్షన్లు, డాక్యుమెంట్ల జాబితా, మరియు ముఖ్యమైన తేదీల వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.
సింహాచలం అప్పన్న ఆలయంలో రేకుల షెడ్డు కూలిన ఘటన: భక్తులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సింహాచలం అప్పన్న ఆలయంలో రేకుల షెడ్డు కూలిన ఘటన భక్తుల్లో ఆందోళన రేపుతోంది. ఇటీవలి గోడ కూలిన ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.