ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ వాత్సల్య పథకం అమలు – అనాథ పిల్లలకు నెలకు రూ.4,000 సాయం

తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తున్న మిషన్ వాత్సల్య పథకం ఇప్పుడు ఏపీలో అమలవుతోంది. నెలకు రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. పథకం పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.

ఇబ్రహీంపట్నంలో APWJF మహాసభ- స్థానికంగా “ప్రజాప్రెస్ క్లబ్” ప్రారంభం.

మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) మహాసభ విజయవంతం. వీసం సురేష్ బాబు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. ప్రజాప్రెస్ క్లబ్‌ను ప్రారంభించిన విశేషాలు.

రాజమార్గయాత్ర యాప్‌: హైవేపై టోల్ ఫీజులపై క్లారిటీ.. ఇప్పుడు డ్రైవింగ్ టెన్షన్ లేదు!

రాజమార్గయాత్ర యాప్‌ ద్వారా హైవే ప్రయాణికులకు టోల్ ఛార్జీలలో తగ్గింపు పొందే మార్గాలు తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేషన్‌, రియల్ టైమ్ డేటా, ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ లింక్‌లు, ఇతర ముఖ్యమైన ఫీచర్ల వివరాలు తెలుసుకోండి.

గోకర్ణ అడవుల్లో గుహలో నివసించిన రష్యన్ మహిళ – వీసా ఉల్లంఘనతో పోలీసుల అదుపులోకి

కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండపై గుహలో ఇద్దరు పిల్లలతో నివసించిన రష్యన్ మహిళ నీనా కుటీనాపై వీసా ఉల్లంఘన కేసు. ఆధ్యాత్మికత కోసం అడవిలో నివాసం, అధికారులు రక్షణ కస్టడీలోకి తరలింపు.

రైతులపై దుష్ప్రచారం సిగ్గు చేటు: జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు

మామిడి రైతులపై తప్పుడు ప్రచారాలు, వారిని రౌడీలుగా చూపించడం దారుణమని జగన్ మండిపడ్డారు. రైతుల కష్టాలను తప్పుగా చిత్రీకరిస్తూ పాలకులు, ఎల్లో మీడియా నైతికత కోల్పోయారన్నారు.

వయస్సు కేవలం 17 నెలలు.. మేధస్సు మాత్రం ఆశ్చర్య పరిచే స్థాయిలో!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 నెలల బుడ్డది ఖశ్వి తన మేధస్సుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. 650కి పైగా పదాలను పలికిన చిన్నారి ప్రతిభకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు ఇచ్చింది. వివరాలు ఇక్కడ చదవండి.

బీఆర్ఎస్‌కి షాక్: మీడియా సంస్థలంతా మిత్రుల నుంచి శత్రువులయ్యారా?

బీఆర్ఎస్ మహా టీవీపై దాడి తర్వాత ఏబీఎన్‌ను లక్ష్యంగా చేస్తామని ప్రకటించినా.. విరుద్ధ ప్రభావాలు ఎదురయ్యాయి. మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యం ఏమిటి?

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!

జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.

జూలై 15 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో భారీ మార్పులు – కాపీ, ఏఐ కంటెంట్‌కు చెక్

యూట్యూబ్ మానిటైజేషన్ నిబంధనల్లో జూలై 15, 2025 నుంచి భారీ మార్పులు. కాపీ చేసిన కంటెంట్, ఏఐ ఆధారిత వీడియోలు, టెంప్లేట్ వీడియోలకు ఇక ఆదాయం ఉండదు. ఒరిజినల్, విలువ కలిగిన కంటెంట్‌కే ప్రాధాన్యం.

కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావంగా జర్నలిస్ట్ సంఘాల ర్యాలీ – కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు గుంటూరులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. రద్దు చేసిన కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్.