ఏపీ పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల… రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం – జులై 31తో రెండో విడతకు గడువు, కొత్త వ్యాలెట్ విధానం ప్రారంభం

ఏపీలో దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం జులై 31 చివరి తేదీ. మూడో విడత ఆగస్టు 1 నుంచి. కొత్తగా వ్యాలెట్ ద్వారా సబ్సిడీ జమ చేయనున్న ప్రభుత్వం.

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.25వేలు నగదు, నెలకు రూ.2వేలు స్కాలర్‌షిప్ – ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్న ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం. విజేతలకు రూ.25 వేల బహుమతితో పాటు నెలకు రూ.2 వేలు స్కాలర్‌షిప్. వివరాలు ఇక్కడ చదవండి.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది – ప్రజలు అప్రమత్తంగా ఉండండి!

శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌ల నుండి భారీ వరద నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF సిబ్బంది సిద్దంగా ఉంచుతూ ప్రజలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీలో కొత్త డిజిటల్ రేషన్ కార్డులు – ఆగస్టు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 9.87 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులుగా చేర్పించబడ్డారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ కార్డుల పంపిణీ జరుగనుంది.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల – పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆగస్టు 10 నుండి 12 తేదీలలో జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, లెక్కింపు తేదీల సహా పూర్తైన షెడ్యూల్‌ను ఏపీఎస్ఈసీ విడుదల చేసింది.

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ లేదన్న కేంద్రం స్పష్టం – రూ.2 వేలకుపైగా ట్రాన్సాక్షన్‌లపై వదంతులకు ముగింపు

రూ.2 వేలకుపైగా యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కర్ణాటక వ్యాపారులకు జారీ చేసిన నోటీసులపై కేంద్రం వివరణ ఇచ్చింది.

బుద్ధుని తలపై నత్తల కథ వెనక ఉన్న అసలైన సత్యం! అద్భుతమైన ధ్యానం కోసం అమరమైన త్యాగం

గౌతమ బుద్ధుడు ధ్యానం చేసేటప్పుడు నత్తలు చేసిన త్యాగం ఏమిటి? బుద్ధుని విగ్రహాల్లో తలపై కనిపించే వాకర్‌లాంటి జుట్టు వెనక అసలు కథ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

ఆంధ్రప్రదేశ్‌కు గిన్నిస్ గౌరవం – ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో 53.4 లక్షల మంది పేరెంట్స్, టీచర్లు పాల్గొని గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ ఘనతను ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ మంత్రి లోకేష్ ప్రకటించారు.

ఏపీలో స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో ఆందోళన – గృహాలకు బిగింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో స్మార్ట్ మీటర్ల బిగింపు వివాదంగా మారుతోంది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల బిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. గృహాలకు అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి స్పష్టం చేశారు.