మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
Category: ఆంధ్ర ప్రదేశ్
CM Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక చర్చలు
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ నిధులు, అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై కీలక చర్చలు జరిపారు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: స్టీరింగ్ ఊడిపడి బోల్తా పడిన టూరిస్టు బస్సు
కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో టూరిస్టు బస్సు స్టీరింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు చదవండి.
చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. అమ్మకాలపై ఆంక్షలు
చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభణ. వేల సంఖ్యలో కోళ్ల మృతి. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు.
ఏపీలో బుల్లెట్ రైలు కారిడార్, ఎన్హెచ్ ప్రాజెక్టులకు వేగం – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుల్లెట్ రైలు కారిడార్లు, భూసేకరణ, లాజిస్టిక్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.
జగన్ భద్రతలో లోపాలు నిజమేనా? కేంద్ర హోంశాఖ విచారణ కోరిన వైసీపీ
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి భద్రతలో లోపాలపై వైసీపీ ఆందోళన. జిల్లాల పర్యటనల సమయంలో భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్ర హోంశాఖకు లేఖ.
చెన్నైలో కుటుంబ వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి
వైఎస్ జగన్ చెన్నైలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, విజయ్, సూర్య, కార్తీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
విజయనగరం: కస్టమర్ డాక్యుమెంట్లు పోగొట్టిన SBIకి భారీ జరిమానా
విజయనగరంలో SBI నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఒరిజనల్ డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల కమిషన్ రూ.3.20 లక్షల పరిహారం విధించింది.
గాజు బాటిల్లో తిరుమల గోపురం.. దగ్గరగా చూస్తే కళాఖండమే
మధ్యప్రదేశ్ భక్తుడు గాజు బాటిల్ లోపల తిరుమల శ్రీవారి ఆలయ గోపురం రూపొందించాడు. వీడియోలోనే కాదు దగ్గరగా చూస్తే మరో వండర్.
ఏపీలో 20 లక్షల అసంఘటిత కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో అసంఘటిత రంగంలోని 20 లక్షల కార్మికుల నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఉచిత వైద్య సేవలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.