తిరుపతి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ చైర్మన్ వేధింపులే కారణమా?

తిరుపతిలో నర్సింగ్ విద్యార్థిని దీశ్మాంజలి ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజీ చైర్మన్ లైంగిక వేధింపులపై కేసు నమోదు.

బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. చిత్తూరులో కలచివేసిన తల్లిదండ్రుల కఠిన నిర్ణయం

చిత్తూరు జిల్లాలో కలచివేసిన ఘటన. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కూతురికి తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు.

కొత్త గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్.. కేవలం రూ.300కే లైట్ వెయిట్ సిలిండర్

ఇనుప సిలిండర్లకు గుడ్‌బై చెప్పే రోజులు వచ్చాయి. భారత్ గ్యాస్ లైట్ పేరుతో లైట్ వెయిట్ కంపోజిట్ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు మార్కెట్లోకి వచ్చాయి. పాత సిలిండర్ రిటర్న్ ఇస్తే కేవలం రూ.300కే కొత్త సిలిండర్ పొందే అవకాశం.

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వజ్ర వాహనంలో తరలింపు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వజ్ర వాహనంలో తరలింపు. జగన్ తీవ్ర ఖండన.

Andhra Pradesh Weather: ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పగలు ఎండ, రాత్రి చలి

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఊహించని మలుపు. పగటిపూట మండుతున్న ఎండలు, రాత్రివేళ చలి గాలులు. ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో అయోమయంలో ప్రజలు.

శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 | ANU News

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.

రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.

తిరుమల కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు: బుకింగ్ విధానం, అర్హతలు, దర్శన సౌకర్యాలు పూర్తి వివరాలు

తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాల వివరాలు ఇవే. ఆన్‌లైన్ బుకింగ్ విధానం, అర్హతలు, శ్రీవారి దర్శనం, లడ్డూలు, రూమ్ సౌకర్యం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి సమాచారం.