ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల: నారా లోకేష్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 1.14 లక్షల ఉద్యోగాల వివరాలు, జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలపై పూర్తి సమాచారం.

Guntur Yellow Chilli: క్వింటా రూ.25 వేల నుంచి.. రైతులకు లాభాల వర్షం

గుంటూరు జిల్లాలో ఎల్లో మిర్చి సాగు జోరుగా సాగుతోంది. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి, క్వింటా రూ.25 వేల ప్రారంభ ధరతో రైతులకు లాభాల ఆశ.

AP Farmers: మరో 46 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

అన్నదాతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు త్వరలో మంజూరు చేయనుంది. సోలార్ ప్రాజెక్టులతో 9 గంటల నాణ్యమైన విద్యుత్ హామీ.

Bill Gates AP Visit: చంద్రబాబుతో భేటీ, ఉండవల్లి వ్యవసాయ క్షేత్ర సందర్శన

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో సమావేశం అనంతరం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి చర్చించారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ | RBI కొత్త నిబంధనలు 2026

అప్పుల వసూలులో వేధింపులకు ముగింపు పలుకుతూ RBI కొత్త నిబంధనలు విడుదల చేసింది. రికవరీ ఏజెంట్లకు సర్టిఫికేషన్ తప్పనిసరి. జూలై 1, 2026 నుంచి అమలు.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026–27: రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026–27 బడ్జెట్ ప్రవేశం. పయ్యావుల కేశవ్ ప్రకటించిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ముఖ్య కేటాయింపులు, శాఖల వారీ వివరాలు ఇక్కడ చదవండి.

చిత్తూరులో ఘోర ప్రమాదం – కంటైనర్‌ను ఢీకొట్టిన కారు, 6 మంది మృతి

ఇరువారం సర్కిల్ వద్ద భయానక రోడ్డు ప్రమాదం. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు చదవండి.

ప్లకార్డులతో జగన్ నిరసన.. అసెంబ్లీలో ఉద్రిక్తత, కీలక డిమాండ్లు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. శాంతి భద్రతలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పార్టీ నేతల ఇళ్లపై దాడులపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

AP Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.1200 కోట్ల బకాయిల విడుదల

ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుగా రూ.1200 కోట్ల నిధులు విడుదల చేసింది. హాల్ టికెట్లు, సర్టిఫికేట్ల సమస్యకు పరిష్కారం లభించింది.

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ గుడ్ న్యూస్.. ₹1200 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1200 కోట్లను విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఊరట.