ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త గౌరవం: ఒకే వేదికపై 27 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు – గిన్నిస్‌ రికార్డ్!

విశాఖపట్నం:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరువలేని ఘట్టం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఒకేసారి సూర్య నమస్కారాలు […]

యోగా వల్లే యాక్టివ్ చంద్రబాబు: 75ఏళ్ల వయస్సులోనూ నిత్యం యువకుడిగా ఎలా ఉంటున్నారో తెలుసా?

విజయవాడ, జూన్ 20:ఇతరులు 60 దాటాక విశ్రాంతికి మొగ్గు చూపుతుంటే… ఆయన మాత్రం 75 సంవత్సరాల వయస్సులోనూ యుద్ధవీరుడిలా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. రాజకీయాల్లో నాలుగు […]

ఏపీలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు.. కర్నూలుకు రూ.803 కోట్లు మంజూరు.. మరో 10 పైగా జిల్లాల్లో విమానాశ్రయాల ప్రణాళికలు

AP News Hunt, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రవాణా రంగంలో మరో మెరుగుదల దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సహకారంతో మొత్తం 14 విమానాశ్రయాలు ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా, ఇప్పటికే […]

తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్: శ్రీవారికి సమర్పించిన మొబైల్ ఫోన్లను ఈ-వేలంలో విక్రయిస్తున్న టీటీడీ – అన్ని వివరాలు ఇవే

తిరుపతి: భక్తుల భక్తి చిహ్నంగా హుండీలో సమర్పించిన మొబైల్ ఫోన్లను ఇప్పుడు వేలం ద్వారా విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముందుకొచ్చింది. జూన్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ వేలం పూర్తిగా […]

రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు.. టీటీడీ నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు

తిరుపతి సమీపంలోని **రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’**గా పేరు మార్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు రాజకీయ నేతల నుంచి మద్దతు వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ […]

తెనాలి రోడ్డులు మారబోతున్నాయి.. గుంతల నుంచి హైవే వరకూ మార్పే మార్పు! రూ.800 కోట్లతో 4 వరుసల రహదారులు!

తెనాలి:ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలికి భారీ గిఫ్ట్ దక్కింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో […]

ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.. వెనుక అసలు కారణం ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై రాజకీయంగా చర్చ జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు హస్తినకు లోకేష్ అకస్మాత్తుగా వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బిజీ షెడ్యూల్‌ లో […]

కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్‌లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]

అమరావతిలో “జాబ్ మేళా” ద్వారా 400కి పైగా ఉద్యోగాల భర్తీ.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో జూన్ 18, 2025న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో “జాబ్ మేళా” నిర్వహించనున్నారు. […]

అమరావతికి కొత్త రైలు మార్గం.. పేరేచర్ల-మంగళగిరి రూట్‌లో రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు!

అమరావతి, జూన్ 16:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పెంపు దిశగా కీలక అడుగులు వేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. గుంటూరు పరిసర ప్రాంతాల్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు పేరేచర్ల-మంగళగిరి మధ్య కొత్త రైల్వే […]