అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
Category: ఆంధ్ర ప్రదేశ్
పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.
అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]
పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]
YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.
తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]
విజయవాడలో ఎలక్ట్రిక్ బస్సులకు శ్రీకారం.. 15 రూట్లలో నడక ప్రారంభం
విజయవాడ నగర ప్రజలకు శుభవార్త. కాలుష్యాన్ని తగ్గిస్తూ, పర్యావరణ హితంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకం కింద […]
సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం క్లారిటీ – వదంతులను నమ్మొద్దని ఆర్డీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు […]
SLBC సొరంగ దుర్ఘటనకు నేటితో నాలుగు నెలలు.. ఆరుగురు మృతదేహాల ఆచూకీ ఎప్పటికి?
నాగర్కర్నూల్:శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం జరిగిన నాలుగు నెలలు గడిచినా, ఇప్పటికీ ఆరుగురు కార్మికుల మృతదేహాల ఆచూకీ లభ్యం కాలేదు. ఫిబ్రవరి 22న నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఈ ఘోర […]
ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు ఊరట.. రూ.52 కోట్లతో ‘పెయ్య సాయం’ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. రూ.52 కోట్ల వ్యయంతో “పెయ్య సాయం” అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం ఆడ […]
అన్నదాత సుఖీభవ – జూన్ నెలాఖరులో రూ.7000 రైతుల ఖాతాల్లోకి!
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త – పీఎం కిసాన్తో కలిపి ఏపీ ప్రభుత్వం మద్దతు అమరావతి:రైతులకు భరోసా ఇచ్చే మరో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ […]
పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్లాలా? APSRTC సూపర్ ప్యాకేజ్ సిద్ధం!
పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ మహాసభకు హాజరయ్యే భక్తుల కోసం APSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర జూన్ 25వ తేదీ నుంచి […]