అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
Tag: viral news
పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.
అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]
YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.
తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]
కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.
అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]
కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?
ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి నారా లోకేష్.
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. గోదావరి పుష్కరాలకు ఆంజలీగా ఈ స్టేడియానికి పేరు పెట్టడాన్ని, కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.
మరో ఏడాది తరువాత నే ఎలాన్ మస్క్ “స్టార్ లింక్”అందుబాటులోకి…!!
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్, భారత టెలికాం శాఖ నుంచి అనుమతులు పొందిందని సమాచారం. ఇది సాంకేతికంగా నెట్టింట సేవలను అందించడానికి కీలక అకలు. గ్రామాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఉచితంగా సేవలు అందించనున్నాయి, అయితే ప్రారంభానికి ఇంకా ఒక సంవత్సరం సమయం పడవచ్చు.
మీడియా విశ్లేషణల అంటూ స్త్రీలను కించపరిచడం నీచమైన చర్య.
విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ, రాజధాని ప్రాంత మహిళలపై జరుగుతున్న అవమానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అభ్యర్థించారు. భవిష్యత్తు మెరుగుపడాలని ఆశించిన మహిళలు తీపి అనుభవం ఎదుర్కొంటున్నారని, మీడియా పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.
అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]
“ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణలోఏ.పి, సీఎం,చంద్రబాబు
హైదరాబాద్లో రిలీజైన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దత్తాత్రేయన్నా ఉపయోగించిన పాలనలో ప్రజా సేవ, సమైక్యత, ఐక్యతకు కృషి చేస్తూ ఆయన 65 ఏళ్ళుగా ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.