సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాటా మోటార్స్ 125CC బైక్ పోస్టర్లు నిజమా? టాటా నిజంగా టూ వీలర్ రంగంలోకి దిగుతుందా? అసలైన ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Tag: viral news
దుబాయ్లో బంగారు హయబుసా సంచలనం – రూ.1.67 కోట్ల గోల్డ్ బైక్పై ప్రపంచం ఫిదా
దుబాయ్లో జరిగిన మోటార్ షోలో బంగారంతో తయారు చేసిన సుజుకి హయబుసా బైక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. 400 హార్స్పవర్ ఇంజిన్, గోల్డ్ బాడీవర్క్, వజ్రాల అలంకరణతో రూ.1.67 కోట్ల విలువైన ఈ బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణమా? నాసా క్లారిటీతో సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్ స్టాప్!
ఆగస్టు 2న శతాబ్దపు పొడవైన సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందని వైరల్ అయిన వార్తపై నాసా క్లారిటీ ఇచ్చింది. 2025లో కాదు, 2027 ఆగస్టు 2న మాత్రమే గ్రహణం జరగనుందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.
అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]
పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.
అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]
YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.
తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]
కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.
అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]
కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?
ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి నారా లోకేష్.
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. గోదావరి పుష్కరాలకు ఆంజలీగా ఈ స్టేడియానికి పేరు పెట్టడాన్ని, కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.
మరో ఏడాది తరువాత నే ఎలాన్ మస్క్ “స్టార్ లింక్”అందుబాటులోకి…!!
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్, భారత టెలికాం శాఖ నుంచి అనుమతులు పొందిందని సమాచారం. ఇది సాంకేతికంగా నెట్టింట సేవలను అందించడానికి కీలక అకలు. గ్రామాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఉచితంగా సేవలు అందించనున్నాయి, అయితే ప్రారంభానికి ఇంకా ఒక సంవత్సరం సమయం పడవచ్చు.