రాష్ట్రంలో రాజకీయం రగులుకున్నట్లే….!జిల్లాల పర్యటనలకు జగన్ ప్రణాళికలు.

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వేడెక్కింది. అలాగే కాకలు రేపుతోంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదవశాత్తు సింగయ్య అనే పార్టీ కార్యకర్త మృతి చెందడం,ఆ కే.సు జగన్ […]

పల్నాడు పర్యటన ఘటనలో మాజీ సీ.ఎం, పై కే-సు,A2గా జగన్ పేరు.

అమరావతి: ఈ నెల 18న పల్నాడులో పర్యటించిన జగన్ కార్యక్రమంలో ఓ ప్రమాదం జరిగింది. ప్రభుత్వం భారీ ప్రదర్శన కు,ర్యాలీకి అనుమతి నిరాకరించినా,వైసీపీ శ్రేణులు మాత్రం ఆ కార్యక్రమం ముగించారు. ఇక అక్కడ జరిగిన […]

పల్నాడులో సింగయ్యను మింగేసిన అభిమానం,అది జగన్ వాహనమేనా…!?

పల్నాడు జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 18న నిర్వహించిన ర్యాలీలో ఒక వ్యక్తి మరణించాడు.మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద బాధితుడు ఈడ్చుకుని వెళుతున్నట్లు ఓ వీడియో […]

YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి PS లో కే-సు నమోదు.

తాడేపల్లి;అమరావతి మహిళలపై నీచమైన వాఖ్యలు చేసిన వ్యక్తులపై అక్కడి మహిళలు పెట్టిన కేసులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఒకొక్కరిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.ఏ1గా, జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఏ2గా,అరెస్ట్ కాగా ఆయన రిమాండ్ లో […]

కుప్పం మహిళ శిరీషతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.

అమరావతి: కుప్పం మహిళ శిరీషను సోమవారం ఫోన్‌లో పరామర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకతీస్తూ ఆమె పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. తన కుటుంబానికి అన్ని విధాలా అండగా […]

V.M,రంగా బ్రతికి ఉంటే,ఆ రెండు పార్టీల అవసరం ఏముంది: ఎమ్మెల్సీ నాగబాబు.

విజయవాడ రాజకీయాలు అనగానే ఢిల్లీలో కూడా వీటి ప్రభావం, కొంత చర్చ అనేవి ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది. ఆ రోజున పరిస్థితులు అలా ఉన్న నేపథ్యంలో ప్రధానం గా వంగవీటి మోహన రంగా […]

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]

ఆ జిల్లాలో “అంబిస్ టెక్నాలజీ”తో నేరగాళ్ళకి చుక్కలు చూపించనున్న పోలీసులు.

నిర్మల్: ప్రస్తుత టెక్నాలజీ యుగం లో నేరగాళ్లు తెలివి మీరుతున్నారు, దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గతంలో వేలి ముద్రల ఆధారంగానే నేర దర్యాప్తు చేసేవారు.కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన […]

కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?

ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి నారా లోకేష్.

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. గోదావరి పుష్కరాలకు ఆంజలీగా ఈ స్టేడియానికి పేరు పెట్టడాన్ని, కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.