నెల్లూరు సంగం జాతీయ రహదారిపై 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ నాగార్జున అప్రమత్తతతో డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో అందరూ సురక్షితం. ఘటనపై దర్యాప్తు ప్రారంభం.