టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. వీవీ వినాయక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన మృతి చిత్ర పరిశ్రమలో విషాదం నింపింది.