ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.