అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం: 50 అడుగుల లోయలో బస్సు కూలీ 15 మంది మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చిత్తూరు యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా మృతి, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ చర్యలు సాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ భక్తుల బస్సు ప్రమాదం: కేరళలో 11 మంది గాయాలు – త్రికలత్తూర్ వద్ద జరిగిన ఘటన వివరాలు

ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తుల బస్సు కేరళలోని త్రికలత్తూర్ వద్ద లారీ ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు, ప్రమాద పరిస్థితులపై పూర్తి సమాచారం.

మహారాష్ట్ర సమృద్ధి హైవేపై లగ్జరీ బస్సు అగ్నిప్రమాదం

మహారాష్ట్ర సమృద్ధి హైవేపై గురువారం తెల్లవారుజామున లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ అప్రమత్తతతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో హైవే భద్రతపై చర్చ మొదలైంది.