మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తి రాడ్డుతో రెండు కార్లను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Tag: ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ముగ్గురు సజీవదహనం
నంద్యాల జిల్లాలో శిరివెళ్లమిట్ట సమీపంలో బస్సు టైర్ పేలి కంటైనర్ ట్రక్ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. 14 మందికి గాయాలు. పూర్తి వివరాలు.
కోడలు అత్తకు తలకొరివి పెట్టిన హృదయవిదారక సంఘటన – కోనసీమ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మానవతను తాకే సంఘటన. కొడుకు లేని అత్తకు తానేం కొడుకులా మారి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన కోడలు శ్రీదేవి కధ అందరినీ కదిలించింది.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలలో కొత్త అధ్యాయం – ఆడబిడ్డ నిధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న ఆడబిడ్డ నిధి పథకం కింద 18–59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు నెలకు ₹1,500, సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సాయం అందనుంది. అర్హతలు, బడ్జెట్ కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక విధానం, ఇతర సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకోండి.
“నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగో ఆవిష్కరణ
మంగళగిరిలో “నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్” లోగోను సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 20-25 వేల లాబ్స్ను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షులు తాడేకోరు శ్రీహరి బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ – అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభ
అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీల అమలు, అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై కూటమి బలమైన సందేశం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు – కృష్ణమ్మ ఉగ్రరూపం
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండగా, లోతట్టు గ్రామాలు ముంపు ముప్పులో ఉన్నాయి. అధికారులు అప్రమత్తం చేస్తూ పునరావాస ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై విజయవాడలో సెమినార్
అమరావతిపై అబద్ధపు ప్రచారం, భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై ఆగస్టు 28న విజయవాడలో సి ఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సెమినార్ జరుగుతోంది. జస్టిస్ టి. సునీల్ చౌదరి, తుంగా లక్ష్మీనారాయణ, చరిత్రకారుడు పాపినేని సాయి, రైతు జొన్నలగడ్డ కిరణ్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు.
సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం క్లారిటీ – వదంతులను నమ్మొద్దని ఆర్డీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మే 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు […]