తమిళనాడులో అయ్యప్ప భక్తులపై మృత్యు పంజా – ఏపికి చెందిన నలుగురు దుర్మరణం

శబరిమల నుండి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులపై తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. విజయనగరం, గజపతినగరం ప్రాంతాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై వివరాలు.

ఆంధ్రప్రదేశ్ భక్తుల బస్సు ప్రమాదం: కేరళలో 11 మంది గాయాలు – త్రికలత్తూర్ వద్ద జరిగిన ఘటన వివరాలు

ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల యాత్రకు బయలుదేరిన భక్తుల బస్సు కేరళలోని త్రికలత్తూర్ వద్ద లారీ ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా, డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల వివరాలు, ప్రమాద పరిస్థితులపై పూర్తి సమాచారం.

శబరిమల యాత్రికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు, సౌకర్యాలు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!

శబరిమల భక్తుల కోసం TGSRTC 200 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఎక్స్‌ప్రెస్‌ నుండి రాజధాని వరకూ బస్సులు అందుబాటులో ఉండగా, కిలోమీటరుకు ఛార్జీలు, డిస్కౌంట్లు, ఉచిత సీట్లు వంటి వివరాలను సంస్థ ప్రకటించింది.

పులిమేడు మార్గం – అడవుల మధ్య ఆధ్యాత్మిక యాత్ర, అయ్యప్ప భక్తులకు అద్భుత అనుభవం!

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే మూడు మార్గాల్లో పులిమేడు అత్యంత కఠినమైనది. పెరియార్ టైగర్ రిజర్వ్ అడవుల గుండా సాగే ఈ రూట్‌ విశేషాలు, భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.