అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు– తెలంగాణ ఉద్యమానికి కవుల త్యాగాలే పునాది

అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్రను స్మరించారు. ఉద్యమకారులకు స్థలాలు, ఇండ్ల కేటాయింపుపై కీలక ప్రకటనలు చేశారు.

సంగారెడ్డి‌లో హిజ్రాల బలవంతపు వసూళ్లపై కఠినచర్యలు: 60 మంది హిజ్రాలకు పోలీసుల కౌన్సెలింగ్

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.

తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ మళ్లీ వరల్డ్ ఛాంపియన్

భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, గ్రేటర్ నోయిడా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో 51 కేజీల మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది.

జడ్చర్ల NH-44లో బస్సు–యాసిడ్ ట్యాంకర్ ఢీ:  తృటిలో తప్పిన భారీ ప్రమాదం

జడ్చర్ల NH-44పై జగన్ ట్రావెల్స్ బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 26 మంది సురక్షితం. యాసిడ్ లీకేజీతో ట్రాఫిక్ జామ్.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దూకుడు – ఫలితమిచ్చిన రేవంత్ వ్యూహం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్తోంది. రేవంత్ వ్యూహం, బూత్ మేనేజ్‌మెంట్, కేడర్ జోష్ గెలుపుకు కారణాలు.

Telangana Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది – వాతావరణశాఖ హెచ్చరిక, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో కూడా చలి పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్..! 48 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులు – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక హామీ

తెలంగాణలో పంటల కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లో రూ.1,208 కోట్లు జమ కానున్నాయని హామీ ఇచ్చారు.

శబరిమల యాత్రికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు.. ఛార్జీలు, సౌకర్యాలు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!

శబరిమల భక్తుల కోసం TGSRTC 200 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఎక్స్‌ప్రెస్‌ నుండి రాజధాని వరకూ బస్సులు అందుబాటులో ఉండగా, కిలోమీటరుకు ఛార్జీలు, డిస్కౌంట్లు, ఉచిత సీట్లు వంటి వివరాలను సంస్థ ప్రకటించింది.

హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రైవేట్ బస్సులో మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో 40 మంది ప్రాణాలు రక్షణ

హైదరాబాద్–విజయవాడ హైవేపై విహారీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో 40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జేఎన్‌టీయూ నాచుపల్లి ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం – ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు

జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం. సీనియర్లు ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు జరిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.