Hyderabad Book Fair 2025: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం.. టైమింగ్స్ ఇవే

Hyderabad Book Fair 2025 డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు ప్రవేశం ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఎంట్రీ కల్పించారు.

Hyderabad New Year Celebrations: డీజే మోతకు చెక్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా

హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్‌లపై కఠిన నిఘా, డ్రగ్స్, డీజే సౌండ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హెచ్చరికలు.

హైదరాబాద్‌లో మళ్లీ మారిన బంగారం ధరలు.. ఈరోజు 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే

డిసెంబర్ 19న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు, వెండి తాజా ధరలు పూర్తి వివరాలు.

ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భవనం: హైదరాబాద్‌లో దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన నిర్మాణం

హైదరాబాద్ ఘట్ కేసర్‌లో 72 అంతస్తుల భారీ భవనం నిర్మాణం ప్రారంభం. ప్రతి 30 అంతస్తులకు ప్రత్యేక డిజైన్, డాన్సింగ్ డెఫోడైల్ థీమ్‌తో ఈ భవనం దక్షిణాసియాలో అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది.

జగిత్యాలలో తల్లి–కుమార్తె సర్పంచ్ పోరు: ప్రేమ వివాహం చేసిన కూతురికే విజయం

జగిత్యాల జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లి–కుమార్తె మధ్య జరిగిన సర్పంచ్ పోటీలో, ప్రేమ వివాహం కారణంగా ఇంటి నుంచి పంపించబడిన కూతురు సుమలత 91 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంఘటన వివరాలు.

దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని మద్యం, హుక్కా పరికరాలు స్వాధీనం. దువ్వాడ శ్రీనివాస్, మాధురి పోలీసుల అదుపులో.

హైదరాబాద్‌లో మాంజా దాడి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కార్తీక్‌కు తీవ్రమైన గాయం – కామినేని వైద్యుడి సాహసంతో దక్కిన ప్రాణాలు

హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతానికి చెందిన యువకుడు కార్తీక్ బైక్‌పై వెళ్తుండగా మాంజా మెడలో చుట్టుకుని తీవ్రమైన గాయాలతో పడిపోయాడు. కామినేని ఆస్పత్రి వైద్యుల తక్షణ శస్త్రచికిత్సతో ప్రాణాపాయం తప్పింది. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా మాంజా ప్రమాదాలు పెరుగుతున్నందున అధికారులు చర్యలు తీసుకోవాలని నిపుణుల హెచ్చరిక.

పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్‌—ఒంటి నిండా ట్యూబులతో జీవనపోరాటం…

పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్‌ ఇంకా మంచానికే పరిమితం. నెలకు రూ.1.25 లక్షల చికిత్స ఖర్చుతో తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ అంగన్‌వాడీల్లో కొత్త పోషకాహార విధానం: పిల్లలకు ప్రతిరోజూ పల్లీ–బెల్లం చిక్కీలు

తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ప్రతిరోజూ పల్లీ–బెల్లం చిక్కీలను అందించే వినూత్న కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదలకు తోడ్పడే ఈ కార్యక్రమం 60,000 అంగన్‌వాడీల్లో అమలు కానుంది.

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం…తల్లి ఆత్మహత్య…!?

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. తల్లి–కూతుళ్ల నామినేషన్ వివాదం నుంచి ఆత్మహత్యలు, కుటుంబాల మధ్య పోటీలు, నామినేషన్ పత్రాల చోరీ వరకు చోటుచేసుకున్న ఘటనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.