సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. స్కూళ్ల పిల్లలకు 22 ఐటెమ్స్ ఫెస్టివ్ కిట్

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి 22 రకాల అవసరమైన వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్‌ను సమ్మర్ లోపే అందించనుంది.

Telangana Government: అత్యంత పేదల కోసం తెలంగాణలో కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వేతో లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం అత్యంత పేదల గుర్తింపుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఇంటింటి సర్వే ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో సహాయం అందించనుంది.

Telangana: వైన్ షాప్ వద్ద ఫుల్‌గా మద్యం తాగి యువకుడు మృతి.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన

ఖమ్మం జిల్లా వేంసూరులో వైన్ షాప్ వద్ద మద్యం సేవించి యువకుడు మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు.

KCR Help: తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక సాయం

KCR Help: ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బీటెక్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులు చెల్లించి ఆర్థిక భరోసా ఇచ్చిన కేసీఆర్.

చైనీస్ మాంజా అమ్మినా వాడినా జైలు తప్పదు – హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్, రూ.1.24 కోట్ల మాంజా స్వాధీనం.

Telangana Sankranti Holidays 2026: విద్యార్థులకు 7 రోజుల భారీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Telangana Sankranti Holidays 2026: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు జనవరి 10 నుంచి 16 వరకు 7 రోజుల సంక్రాంతి సెలవులు. జనవరి 17 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం.

Revanth Reddy: మూసీకి మహర్దశ.. రూ.4 వేల కోట్ల ప్రాజెక్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయా?

మూసీ నది పునరుజ్జీవనానికి సీఎం రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళిక. రూ.4 వేల కోట్ల ఏడీబీ రుణం, గోదావరి జలాల తరలింపు, 55 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణం పూర్తి వివరాలు.

హైదరాబాద్ యువతికి అరుదైన గుర్తింపు.. మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్‌గా మితాలి అగర్వాల్

హైదరాబాద్‌లో సెటిలైన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, కాంజెనియాలిటీ టైటిల్స్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.

Hyderabad: న్యూ ఇయర్ రోజు క్యాబ్ రద్దు చేస్తే వదిలేది లేదు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

న్యూ ఇయర్ వేడుకల వేళ క్యాబ్, ఆటో డ్రైవర్లకు హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైడ్ రద్దు, అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.

Exams: ఇకపై ఇంటి నుంచే పరీక్షలు రాయడం కుదరదు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏఐ చాట్‌బాట్‌ల వల్ల కాపీయింగ్ పెరిగిపోవడంతో ఇంటి నుంచే పరీక్షలు రాసే విధానాన్ని ACCA రద్దు చేసింది. ఇకపై పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.