రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. గోదావరి పుష్కరాలకు ఆంజలీగా ఈ స్టేడియానికి పేరు పెట్టడాన్ని, కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కొనసాగుతోందని అన్నారు.
Category: క్రీడలు
ఆర్సీబీ విజయోత్సవం నుంచి విషాదం వరకు :– కీలక నేతల రాజీనామాలు
బెంగళూరు: ఐపీఎల్ ట్రోఫీ గెలిచి జూన్ 4న ఘనంగా నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తీరని విషాదానికి దారితీసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, […]
చిన్నస్వామిలో ఆర్సీబీ విజయోత్సవం: కోహ్లీ ప్రసంగం హృదయాలను కదిలించింది.
బెంగళూరు – 2025 ఐపీఎల్ టైటిల్ విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చరిత్రలో నిలిపిన వేళ, జట్టుకు చెందిన ఆటగాళ్లను చిన్నస్వామి మైదానంలో కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జట్టు సారథి విరాట్ కోహ్లీ […]
కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ అప్పుడే చెప్పాడు… “ప్లేఆఫ్స్లో కలుద్దాం!” ఇప్పుడు అది నిజమైంది!
ఈ రోజు ఐపీఎల్లో మాస్ సినిమాకు తక్కువేమీ కాదు. ఈ సీజన్లో నిజమైన రివేంజ్ మ్యాచ్స్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్లు. మొదట బెంగళూరులోని […]
ఐపీఎల్ క్రికెట్ రిటైర్మెంట్ పై ఎం.ఎస్.ధోనీ బిగ్ ట్విస్ట్.
కొత్త తరం క్రికెటర్లలో భారత్ యువత గుర్తించు కోదగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.వీరిలో ప్రధానంగా భారత దేశానికి 2011వ సంవత్సరం వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ జట్టు కు కెప్టెన్ మిస్టర్ కూల్ […]