సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు: వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాలకు గట్టి హెచ్చరిక

దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల్లోకి కుక్కలు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం: చెరువులో వేల ఆధార్ కార్డులు – బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం

పశ్చిమ బెంగాల్‌లో ఓ చెరువులో వేల ఆధార్ కార్డులు బయటపడటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. బీజేపీ, టీఎంసీ మధ్య ఆరోపణలు-ప్రతిఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బెంగళూరులో కడాయి హెల్మెట్ హంగామా – జరిమానా తప్పించుకోవడానికి విచిత్ర ప్రయత్నం, వీడియో వైరల్

బెంగళూరులో ఓ బైక్ రైడర్ హెల్మెట్ బదులు కడాయిని ధరించి ట్రాఫిక్ జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు భద్రతా నియమాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల లొంగుబాటు – సుక్మాలో భారీ ఆయుధ కర్మాగారం ధ్వంసం

ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్ సుక్మాలో మావోయిస్టుల భారీ ఆయుధ తయారీ కర్మాగారం DRG బలగాల చేత ధ్వంసం అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో గుర్తించిన ఈ స్థావరంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.

హైదరాబాద్‌లో కో-లివింగ్ కేంద్రాల్లో డ్రగ్స్ దందా.. యువతపై పెరుగుతున్న ముప్పు

హైదరాబాద్‌లో కో-లివింగ్ వసతి కేంద్రాల్లో డ్రగ్స్ దందా పెరుగుతోంది. గచ్చిబౌలిలో పోలీసులు మెరుపు దాడులు చేసి పలు మందిని అరెస్టు చేశారు. యువతను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు అవసరం.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలుప్రమాదం – 10 మంది మృతి, పలువురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ జిల్లాలో లాల్‌ఖాదన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టడంతో 10 మంది మృతి చెందారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి స్పందించారు.

డిసెంబర్ 31లోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి – లేకపోతే జనవరి 1 నుంచి డియాక్టివ్!

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుంచి పాన్ డియాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ ఎలా చేయాలో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోండి.

ఛత్తీస్‌గఢ్‌లో బావిలో పడిపోయిన నాలుగు ఏనుగులు – రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి

ఛత్తీస్‌గఢ్‌ హార్దీ గ్రామంలో ఓ ఓపెన్ బావిలో నాలుగు ఏనుగులు పడిపోయిన ఘటన కలకలం రేపింది. అటవీ అధికారులు ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఎయిర్ ఇండియా ప్రమాదంలో ఏకైక ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్ కన్నీటి గాధ

2025లో అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలో ఏకైకంగా ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేశ్ తన బాధ, ఆవేదనను స్కై న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శారీరకంగా, మానసికంగా ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు.

వేల్స్ తీరంలో ఆందోళన: ప్రమాదకర సముద్ర జీవులు ‘పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్’ భారీగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరప్రాంతంలో ప్రమాదకర సముద్ర జీవులు ‘పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్’ భారీగా ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇవి అత్యంత విషపూరితమైన “ఫ్లోటింగ్ టెర్రర్స్”గా పేరుగాంచాయి. వీటి విషం మనుషులకు తీవ్రమైన నొప్పి, అలర్జీలు కలిగించవచ్చు. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.