అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
Category: ఆంధ్ర ప్రదేశ్
గుంటూరులో ప్లాస్టిక్ వ్యర్థాలకు ఎండ్కార్డ్: కేజీ ప్లాస్టిక్తో గాంధీ పార్కులోకి ఉచిత ప్రవేశం
గుంటూరు, జూన్ 7:పర్యావరణ పరిరక్షణకు ప్రతిబద్ధంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. నగరాన్ని ప్లాస్టిక్రహితంగా మలచే దిశగా చర్యలు చేపడుతున్న అధికారులు, గాంధీ పార్కులోకి ప్రవేశాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల […]
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ. తేదీలు,సమయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ లో జూన్ 1వ తేదీ నుండి రేషన్ సరుకులను స్థానిక రేషన్ దుకాణాల నుండే రేషన్ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.ఇందుకుగాను ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పౌరసరఫరాల […]
రేషన్ కార్డుల ప్రక్రియకు గడువు లేదు:మంత్రి నాదెండ్ల
కూటమి ప్రభుత్వం ప్రజల కు అందిస్తున్న రేషన్ కార్డు ల ప్రక్రియను రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తు చేసు కుంటున్నారు.నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు గడువు అనేది లేదని రాష్ట్ర పౌర […]