అమరావతి: విజయవాడ కనక దుర్గమ్మ వారధి నుండి,నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోకి ప్రవేశించేందుకు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు అవసరం ఉంది.అలాగే అమరావతిలో నుండి వారధి మీదుగా విజయవాడలోకి వెళ్లేందుకు ఈ సీడ్ యాక్సిస్ […]
Category: ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ మెట్రో ప్రాజెక్ట్కు నూతన ఊపిరి: CMP ప్రక్రియ పూర్తి, అభివృద్ధిలో కీలక మైలు రాయి
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ఒక కీలక మైలు రాయిని అధిగమించింది. గత కొద్ది సంవత్సరాలుగా పలుమార్లు ఆలస్యాల పాలయిన ఈ ప్రాజెక్టు తాజాగా సమగ్ర రవాణా ప్రణాళిక (CMP) రూపకల్పనను పూర్తి చేసుకోవడం […]
ఆంధ్రప్రదేశ్ మహిళలకు భారీ శుభవార్త: ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా సంవత్సరానికి ₹18,000 ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్న నేపథ్యంలో, మహిళల ఆర్థిక సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఆడబిడ్డ నిధి’ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హత […]
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!!
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల తేదీలలో మార్పులు…!! అమరావతి: ఏపీలో ఉపాధ్యాయుల నియామక(డీఎస్సీ)పరీక్షలకు చెందిన తేదీల్లో మార్పులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని […]
“అమ్మఒడిని మించిపోయే పథకం? – తల్లికి వందనం లో గణనీయమైన లాభాలు”
రాయితీ రూపంలో విప్లవాత్మక మార్పు… అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారం చేపట్టిన తెదేపా–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేస్తున్న పథకం, రాష్ట్ర సంక్షేమ విధానాలలో ఒక కీలక […]
కూలిన ఎయిర్ ఇండియా విమానం, “MAY DAY CALL” అంటే ఏమిటి తెలుసా…!?
ప్రస్తుతం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళాలిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ.ఐ 171 విమాన ప్రమాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చేదువార్తగా ఓ విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మొత్తం 242 మంది […]
తల్లికి వందనం: విద్యకు వేదిక – తల్లికి ₹15 వేల ప్రోత్సాహకర మద్ధతు
‘తల్లికి వందనం’ పథకం, బడుగు, అసమానతలను దాటించి విద్యా ప్రోత్సాహాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి ₹15,000 చెల్లించడం ద్వారా విద్యను ప్రోత్సహించడం, కుటుంబ దిశానిర్దేశాలను మెరుగు పరచడం లక్ష్యం.
ఏపీ వర్షాలపై అలర్ట్: రెండు రోజులు భారీ వర్షాలు, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగా – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం స్త్రీతిగా ఉంది; ఎండలు మండుతూ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే యావత్తు రాష్ట్రాన్ని కచ్చితంగా గమనించాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం సూచనలు పాటించవలసిన అవసరం ఉంది.
మీడియా విశ్లేషణల అంటూ స్త్రీలను కించపరిచడం నీచమైన చర్య.
విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ, రాజధాని ప్రాంత మహిళలపై జరుగుతున్న అవమానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అభ్యర్థించారు. భవిష్యత్తు మెరుగుపడాలని ఆశించిన మహిళలు తీపి అనుభవం ఎదుర్కొంటున్నారని, మీడియా పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.
అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]