చిత్తూరు జిల్లా మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన సోదరుడు జోగి రాము కూడా అరెస్టయ్యారు. కేసు వెనుక ఉన్న రాజకీయ పరిణామాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Category: ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో విషాదం – కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట, పది మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకమాసం వేళ భక్తుల రద్దీ పెరగడం, భద్రతా చర్యల లోపం కారణమని అనుమానం.
అధికారాన్ని కోల్పోయినా వైసీపీకి రూ.140 కోట్ల విరాళాలు – ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రిపోర్ట్ షాక్
వైసీపీకి 2024–25లో రూ.140 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ.98 కోట్లు అందుకున్నట్టు వివరాలు. అధికారంలో లేని పార్టీకి ఇంత విరాళం రావడం రాజకీయ చర్చకు దారితీసింది.
సకాలంలో చర్యలతో సంగం బ్యారేజీకి ప్రమాదం తప్పింది: హోంమంత్రి వంగలపూడి అనిత
మొంథా తుఫాన్ కారణంగా నెల్లూరులోని సంగం బ్యారేజీకి ప్రమాదం సంభవించబోతుండగా, అధికారులు సమయానికి స్పందించి భారీ బోటును ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అభినందించారు.
ప్రకాశం బ్యారేజీకి మరోసారి ప్రమాదం తప్పింది – APSDMA అప్రమత్తం, భారీ బోటును సురక్షితంగా తీరం చేరవేత
కృష్ణా నదిపై భారీ వర్షాల ప్రభావంతో నీటి ప్రవాహం పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ భారీ బోటు కొట్టుకురావడాన్ని APSDMA, SDRF బృందాలు సమయానికి గుర్తించి పెద్ద ప్రమాదాన్ని తప్పించాయి.
వెలిగొండ ప్రాజెక్టులో పెను ప్రమాదం తప్పింది – 200 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిన అధికారుల అప్రమత్తత!
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో రెండో సొరంగంలో ఆకస్మిక వరదతో 200 మంది కార్మికులు చిక్కుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షణ చర్యలు పూర్తయ్యాయి.
మోంతా తుఫాన్ ప్రభావం తగ్గింది – ప్రభుత్వం అప్రమత్తంగా, ప్రజలకు రక్షణ కవచంలా చర్యలు
మోంతా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, సీఎం చంద్రబాబు పర్యవేక్షణ, మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలో ఉన్న వివరాలు ఇక్కడ చదవండి.
మోంతా తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు కేంద్రం ఫోన్ — పాఠశాలలకు సెలవులు పొడిగింపు, రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత!
మోంతా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తీవ్రతరం అయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తుపాను పరిస్థితులపై ఫోన్లో చర్చించారు. పాఠశాలలకు సెలవులు పొడిగించగా, కోనసీమలో 170 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేశారు. ప్రకాశం, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యుత్ అంతరాయాలు.
కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.
అర్హులందరికీ ఇళ్లు – జర్నలిస్టులకు కూడా ఇళ్ల కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం: మంత్రి కొలుసు పార్థసారధి
ఆంధ్రప్రదేశ్లో ప్రతి అర్హ నిరుపేద కుటుంబానికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన.