ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

కెనడా పర్యటనలో నారా లోకేశ్ కీలక సమావేశాలు – ఏపీకి భారీ పెట్టుబడుల అవకాశాలు

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం నారా లోకేశ్ కెనడాలో ప్రముఖ కంపెనీలతో భేటీలు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు వివరించిన మంత్రి.

కోనసీమలో పెను ప్రమాదం తప్పింది: వశిష్ఠ గోదావరిలో ప్రయాణికులతో పోయిన పంటు నిలిచిపోయింది

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. నరసాపురం–సఖినేటిపల్లి మధ్య వశిష్ఠ గోదావరిలో 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు ఇంజిన్ లోపంతో నది మధ్యలో నిలిచిపోయింది. ప్రవాహం వేగంగా ఉండటంతో సాగర సంగమం వైపు కొట్టుకుపోతుండగా మరో పంటు వచ్చి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.

Senior Journalist: మంగళగిరి నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్టులకు గౌరవ సన్మానం.

మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల సీనియర్ జర్నలిస్టులను మంగళగిరి ప్రెస్ క్లబ్ ఘనంగా సన్మానించింది. 20 మంది సీనియర్లకు జ్ఞాపికలు అందజేసిన కార్యక్రమంలో మీడియా సమస్యలపై చర్చ జరిగింది.

మంగళగిరి ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టుల సన్మానం – మూడు మండలాల మీడియాలో ఘన కార్యక్రమం

మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల సీనియర్ జర్నలిస్టులను మంగళగిరి ప్రెస్ క్లబ్ ఘనంగా సన్మానించింది. 20 మంది సీనియర్లకు జ్ఞాపికలు అందజేసిన కార్యక్రమంలో మీడియా సమస్యలపై చర్చ జరిగింది.

భీమవరం: విద్యుత్ షాక్‌తో కొట్టుమిట్టాడిన తల్లిని చాకచక్యంగా కాపాడిన ఐదో తరగతి విద్యార్థి దీక్షిత్

భీమవరం జొన్నలగరువులో విద్యుత్ షాక్‌కు గురైన తల్లిని ఐదో తరగతి విద్యార్థి దీక్షిత్ సమయస్ఫూర్తితో రక్షించాడు. చిన్నారి ధైర్యానికి అందరూ ప్రశంసలు.

ఎఎన్యూ యువజన ఉత్సవాలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘన ఏర్పాట్లు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్‌కళాశాల యువజన ఉత్సవాల కోసం పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజులపాటు మ్యూజిక్, డాన్స్, లిటరరీ, థియేటర్‌, ఫైన్ ఆర్ట్స్ పోటీలు. కీలక అతిథుల సమక్షంలో సోమవారం ప్రారంభం.

తమిళనాడులో అయ్యప్ప భక్తులపై మృత్యు పంజా – ఏపికి చెందిన నలుగురు దుర్మరణం

శబరిమల నుండి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులపై తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. విజయనగరం, గజపతినగరం ప్రాంతాలకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై వివరాలు.

శ్రీశైలం డ్యాంపై పెను ప్రమాద సూచనలు: ప్లంజ్‌పూల్‌లో 45 మీటర్ల గొయ్యి.. నిపుణుల కమిటీ అత్యవసర హెచ్చరిక

శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌లో 45 మీటర్ల లోతైన భారీ గొయ్యి వెలుగులోకి వచ్చింది. అండర్‌వాటర్‌ పరిశీలనలో డ్యాం అప్రాన్‌కు పెను ముప్పు ఉన్నట్లు నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని కమిటీ హెచ్చరిక.

పొదిలిలో మరోసారి స్వల్ప భూకంపం.. తెల్లవారుజామున ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు

ప్రకాశం జిల్లా పొదిలిలో డిసెంబర్ 5 తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం ఏది జరగలేదు. ఏడునెలల్లో రెండోసారి భూకంపం రావడంతో స్థానికుల్లో ఆందోళన. నిపుణుల వివరణ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.