AP New Ration Cards 2025: కొత్త రేషన్ కార్డుల జారీ 21 రోజుల్లో మంజూరు చేసే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు మూడు సంవత్సరాల విరామం తర్వాత మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. […]

APCPDCL భారీ ఆఫర్: గృహ వినియోగదారులకు అదనపు లోడుపై 50% రాయితీ – జూన్ 30లోపు అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ విద్యుత్ వినియోగదారులకు APCPDCL (ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) భారీ అవకాశం కల్పించింది. ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు తమ సర్వీసులపై ఉన్న అదనపు లోడును క్రమబద్ధీకరించుకునే […]

విజయవాడలో వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో తుది దశలో

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రాముఖ్యమైన రైల్వే సౌకర్యం సిద్ధమవుతోంది. విజయవాడలో అత్యాధునిక వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో, ఫ్లై ఓవర్ పక్కన, రైల్వే యార్డు […]

ఆటో డ్రైవర్లకు చంద్రబాబు శుభవార్త – మళ్లీ సాయం ప్రారంభమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన ‘వాహన మిత్ర’ పథకం మళ్లీ ప్రారంభం కానుందనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ […]

ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూపంతా…తాడికొండ వైపే చూస్తుంది.

అమరావతి: ఏపీ రాజధాని అమరాతిలో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఆ చుట్టుపక్కల కాస్త డబ్బునవారి ఆలోచన. అయితే అమరావతిలో ఎక్కడ స్థలం కొనుగోలు చేయాలని ఊహలకు అందని ఆలోచనలతో పలువురు […]

తల్లికి వందనం కాదు.. తల్లులకు వేదన, సర్వే తప్పిదం….

శీతలజలాల కొండలు.. కానీ సంక్షేమం అందని కొండా.పలాస మండలం శివారులో గల గిరిజన గ్రామం సవరరామకృష్ణాపురంలోని విద్యార్థుల తల్లులపై ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం వర్తించకపోవడం గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తికి దారి […]

ఏపీలో విద్యుత్ ఇంజినీర్ల సమ్మె హెచ్చరిక: ప్రజలకు ఇబ్బందులు తప్పదా?

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఇంజినీర్లు మరోసారి ఉద్యమ బాట పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పవర్ ఇంజినీర్ల అసోసియేషన్ తమ డిమాండ్లను వెల్లడిస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసింది. దీర్ఘకాలంగా పరిష్కారం […]

గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త: అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి కీలకంగా నిలిచే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌కు జూన్ 26న శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్‌కు ప్రారంభకంకణం పూయనున్నారు. […]

అమరావతిలో పవన్ కళ్యాణ్ ఫైర్: జగన్‌కు తీవ్ర హెచ్చరిక

పవన్ కళ్యాణ్ విమర్శ: జగన్ నియంతృత్వ వైఖరికి మార్పే లేదని ఆరోపణ అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతిలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” సభలో […]

సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్

అమరావతి: రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]