వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వజ్ర వాహనంలో తరలింపు

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వజ్ర వాహనంలో తరలింపు. జగన్ తీవ్ర ఖండన.

Andhra Pradesh Weather: ఏపీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పగలు ఎండ, రాత్రి చలి

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఊహించని మలుపు. పగటిపూట మండుతున్న ఎండలు, రాత్రివేళ చలి గాలులు. ఉష్ణోగ్రతల వ్యత్యాసంతో అయోమయంలో ప్రజలు.

శ్రీకాకుళం తీరంలో హృదయ విదారకం: 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి – పర్యావరణ విధ్వంసానికి నిదర్శనం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు తీరంలో సుమారు 150 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందాయి. ప్లాస్టిక్ వలలు, స్పీడ్ బోట్లు కారణమని పర్యావరణ ప్రేమికుల ఆవేదన.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 | ANU News

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.

రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 ఫిక్స్? | ఏపీ బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మహిళలకు నెలకు రూ.1,500 ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.

తిరుమల కళ్యాణ వేదికలో ఉచిత వివాహాలు: బుకింగ్ విధానం, అర్హతలు, దర్శన సౌకర్యాలు పూర్తి వివరాలు

తిరుమల కళ్యాణ వేదికలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాల వివరాలు ఇవే. ఆన్‌లైన్ బుకింగ్ విధానం, అర్హతలు, శ్రీవారి దర్శనం, లడ్డూలు, రూమ్ సౌకర్యం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి సమాచారం.

ఏలూరు నుంచే మళ్లీ పాదయాత్ర: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన

మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర, ప్రభుత్వంపై విమర్శలు, బడ్జెట్ వ్యాఖ్యలు ఈ కథనంలో.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు–కంటైనర్ ఢీ.. ముగ్గురు సజీవదహనం

నంద్యాల జిల్లాలో శిరివెళ్లమిట్ట సమీపంలో బస్సు టైర్ పేలి కంటైనర్ ట్రక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. 14 మందికి గాయాలు. పూర్తి వివరాలు.

దావోస్ నుంచి లోకేష్ సంచలన ప్రకటన | ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడులు | విశాఖ, సీమకు శుభవార్త

దావోస్ వేదికగా ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన. RMZ గ్రూప్ ద్వారా విశాఖ, రాయలసీమలో లక్ష కోట్ల పెట్టుబడులు. ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, లక్ష ఉద్యోగాల అవకాశం.