కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.
Month: అక్టోబర్ 2025
ఒకవైపు మౌంతా తుఫాన్ అప్రమత్తత – మరోవైపు ఎండలు పెరగడం దేనికి సంకేతం..?
ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువవుతున్న మౌంతా తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. తుఫాన్ ముందు ఎండలు ఎందుకు పెరుగుతాయి? నిపుణుల విశ్లేషణతో తెలుసుకోండి.
దుబాయ్లో బంగారు హయబుసా సంచలనం – రూ.1.67 కోట్ల గోల్డ్ బైక్పై ప్రపంచం ఫిదా
దుబాయ్లో జరిగిన మోటార్ షోలో బంగారంతో తయారు చేసిన సుజుకి హయబుసా బైక్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. 400 హార్స్పవర్ ఇంజిన్, గోల్డ్ బాడీవర్క్, వజ్రాల అలంకరణతో రూ.1.67 కోట్ల విలువైన ఈ బైక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారత యువకుడు.. “ప్లీజ్ హెల్ప్ మీ” అంటూ మోదీని వేడుకున్న వీడియో వైరల్
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఉత్తర్ ప్రదేశ్ యువకుడు మోసపోయి ఎడారిలో చిక్కుకున్నాడు. “ప్లీజ్ హెల్ప్ మీ” అంటూ ప్రధాని మోదీని వేడుకున్న వీడియో వైరల్ అయింది. భారత ఎంబసీ రక్షణ చర్యలు ప్రారంభించింది.
అడవిలో ఒంటరి జీవితం – 101 ఏళ్ల రాంబాయి తల్లి గాధ
దట్టమైన అడవిలో కరెంటు, నీటి సౌకర్యం లేకుండా 101 ఏళ్ల రాంబాయి తల్లి జీవితం సాగిస్తోంది. ఓ ఊరంతా విడిచిపోయినా తల్లి-కొడుకు మాత్రం తమ మట్టిని విడవని భావోద్వేగ కథ.
చిరంజీవి హక్కులకు రక్షణ: అనుమతి లేకుండా ఫోటో, వాయిస్, బిరుదులు వాడరాదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, బిరుదులు లేదా ఏఐ ఇమేజ్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడరాదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫార్ములు సహా అందరికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
మహిళల వన్డే వరల్డ్కప్ సెమీస్ ఫిక్స్! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీస్లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.
లేట్గా డిన్నర్ చేస్తున్నారా? గుండె సమస్యలతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు దగ్గర్లోనే!
లేట్గా డిన్నర్ చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్, బరువు పెరగడం, నిద్రలేమి, షుగర్, హైబీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేదానిపై పూర్తి వివరాలు చదవండి.
2025 అక్టోబర్ 26 ఆదివారం రాశి ఫలాలు
2025 అక్టోబర్ 26 ఆదివారం రాశి ఫలాలు – ఆదివారం రోజున 12 రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం మరియు ఆర్థిక రంగాల్లో ఏ మార్పులు చోటుచేసుకుంటాయో వివరంగా తెలుసుకోండి.