ఎన్నికల తర్వాత మొదటిసారి అసెంబ్లీకి హాజరయ్యే మాజీ సీఎం జగన్, లిక్కర్ కేసు, అవినీతి ఆరోపణలపై సభ వేదికగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరిణామాల్లో ఇదొక కీలక మలుపు.