31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు – ఏపీలో వేడెక్కుతున్న చర్చలు

కేంద్రం ప్రవేశపెట్టిన 31 రోజుల జైలు శిక్షపై పదవి కోల్పోయే బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలకు దారి తీస్తోంది. చంద్రబాబు, జగన్ కేసుల ప్రస్తావనతో ఈ బిల్లుపై వేడెక్కిన వాదోపవాదాలు. జగన్‌కే ఎక్కువ ప్రమాదం ఉందన్న విశ్లేషణ.

చీలి సింగయ్య కుటుంబానికి వైఎస్ జగన్ మద్దతు – పరామర్శతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు, భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.