వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏఐసీసీ అగ్రనేతలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా షర్మిల ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్లో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ, ఏఐసీసీ అగ్రనేతలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.