ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. హాజరు ప్రక్రియ పూర్తయ్యాక లోటస్‌పాండ్‌లో నేతలతో సమావేశం. తదుపరి విచారణ తేదీపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.