ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శివాలయంలో తవ్వకాల్లో 15-16వ శతాబ్దాల నాటి 11 ఆళ్వారుల విగ్రహాలు బయటపడ్డాయి. వీటి చారిత్రక ప్రాధాన్యం ఏమిటి? ఎలా బయటపడ్డాయి? పూర్తి వివరాలు…