హైదరాబాద్ యువతికి అరుదైన గుర్తింపు.. మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్‌గా మితాలి అగర్వాల్

హైదరాబాద్‌లో సెటిలైన మితాలి అగర్వాల్ (కావ్య) మిసెస్ ఇండియా 2025 గ్లోబల్ అంబాసిడర్, కాంజెనియాలిటీ టైటిల్స్ గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు.

Anasuya Bharadwaj: శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్.. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు

దండోరా సినిమా ఈవెంట్ వివాదంలో శివాజీ వ్యాఖ్యలకు అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సానుభూతి నాకు అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.

ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.