విశాఖలో గూగుల్, బ్రూక్‌ఫీల్డ్, రిలయన్స్ సహా అనేక కంపెనీలు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం 2030 నాటికి 6000 మెగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతోంది.