విజయవాడ గుణదల కొండపై లూర్దుమాత మహోత్సవాలు 9 నుంచి 11 వరకు ఘనంగా జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు హాజరుకానున్నారు.