తాడేపల్లిలో విలేకరులమని చెప్పుకుని రేషన్ డీలర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు.
Tag: Vijayawada News
భవానీపురం జోజి నగర్లో ఉద్రిక్తత: కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే – 16 ఇళ్ల కూల్చివేతతో కలకలం
విజయవాడ భవానీపురం జోజి నగర్లో 42 ప్లాట్ల వివాదంపై సొసైటీ చేపట్టిన కూల్చివేతలతో ఉద్రిక్తత చెలరేగింది. 16 ఇళ్లను కూల్చివేశారు. నిరసనలు, ఆత్మహత్యాయత్నం జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూల్చివేతలను ఈ నెల 31 వరకు నిలిపివేయమని ఆదేశించింది.
విజయవాడలో షాకింగ్ ఘటన: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ కోసం హైదరాబాద్కి పారిపోయారు
విజయవాడ క్రిష్ణలంకకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో రూ.10 వేల నగదు తీసుకుని హైదరాబాద్కు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడిన విధానం పై పూర్తి వివరాలు.
విజయవాడ పోలీసుల హెచ్చరిక – “నానో బనానా” ఏఐ యాప్ మోసపూరిత లింక్స్ బారిన పడొద్దు
విజయవాడ పోలీసులు “నానో బనానా” ఏఐ యాప్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, OTP లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని సూచించారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త నిబంధనలు – సెప్టెంబర్ 27 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి, సెల్ఫోన్లపై నిషేధం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం కొత్త నిబంధనలు. సెప్టెంబర్ 27 నుంచి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి, ఆలయంలోకి సెల్ఫోన్లపై పూర్తిగా నిషేధం.
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మరోవైపు గుంటూరు జిల్లా చెవుటూరులో ఓ మనవడు ఆస్తి కోసం తన నాయనమ్మను హత్య చేసిన ఘటన నరరూప రాక్షసత్వానికి నిదర్శనం.
ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయి పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం.
ఎన్టీఆర్ జిల్లా: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19)సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందని.. జిల్లా పరిధిలోని ఫొటోగ్రాఫర్లు జులై 31వ తేదీలోగా తమ ఎంట్రీలు పంపాల్సి ఉంటుందని […]