అమాయక నిరుద్యోగుల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి విదేశీ సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల లావాదేవీలతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.