శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌లో 45 మీటర్ల లోతైన భారీ గొయ్యి వెలుగులోకి వచ్చింది. అండర్‌వాటర్‌ పరిశీలనలో డ్యాం అప్రాన్‌కు పెను ముప్పు ఉన్నట్లు నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని కమిటీ హెచ్చరిక.