సౌదీ అరేబియాలో ముఫ్రిహాట్ ప్రాంతంలో ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 42 మంది భారతీయులు మృతి చెందారు. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.