కాకినాడ జిల్లాలో రూ.28 లక్షల విలువైన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో కూడిన లారీని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. పిఠాపురంలో లారీ చోరీ, తునిలో దొరికిన ఖాళీ లారీ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.