ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో బురఖా ధరించలేదన్న కారణంతో ఓ భర్త తన భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.