పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. ఒకప్పుడు సాధారణ కూరగాయ అయిన టమాటా, ఇప్పుడు విలాస వస్తువుగా మారింది. సరిహద్దు మూసివేత, సరఫరా లోపం కారణంగా ఒక కిలో టమాటా రూ.600కి చేరింది. వంటింటి బడ్జెట్ తలకిందులైన పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.